తెలుగు భాష చరిత్ర

తెలుగు భాష చరిత్ర

SHYAMPRASAD +91 8099099083
0


తెలుగు భాష చరిత్ర
సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవ భాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు!!
-- మిరియాల రామకృష్ణ
సంస్కృతంలోని తియ్యదనమూతమిళంలోని అమృతత్వమూకన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగుభారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటిభారత ప్రభుత్వం తెలుగుతోపాటు సంస్కృతంతమిళంకన్నడం భాషలకు 2008లో “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించిందిఆంధ్రప్రదేశ్ తరవాత తెలుగువాళ్లు ఎక్కువగా యానాం (పుదుచ్చేరి), తమిళనాడుకర్నాటకమహారాష్ట్రఒడిసాచత్తీస్ గడ్రాష్ట్రాల్లోనూ కనిపిస్తారుతెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారుతెలుగువాళ్లు ప్రపంచంలోని  దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారంఎనిమిదన్నర కోట్లజనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీబెంగాలీల తరవాతమూడో స్థానంలోనూ,
ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచిందితెలుగు భాష చరిత్ర తెలుగు ద్రావిడ భాషద్రావిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళంకన్నడంమలయాళంగోండీ మొదలైన 85 భాషలుండగాఅత్యధికంగామాట్లాడుతున్న
ద్రావిడభాష తెలుగేతెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీతెలుగుకు మాతృక సంస్కృతమేననీ జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నదికానీ సంస్కృతంహిందీబెంగాలీ మొదలైన ఉత్తర భారతదేశ భాషలు “ఇండో-ఆర్యన్” భాషావర్గానికి చెందినవి కాగాదక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలనీ భాషాశాస్త్రవేత్తల అభిప్రాయంతెలుగుతో పాటు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ద్రావిడభాషలన్నీ ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడివేరువేరుగా స్థిరపడ్డాయని పరిశోధకుల అంచనాతెలుగు అనే పదం ఎలా ఏర్పడిందనే విషయంపై మనకు విభిన్న వాదనలు వినిపిస్తాయిప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంకర్నూలు జిల్లాలోని శ్రీశైలంపశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారనీత్రిలింగ
పదం నుంచే తెలింగతెలుంగుతెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నదికాబట్టి తెలుగువారు కృష్ణాగోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చుతమిళంగోండీ భాషల్లో తెలుతెలిఅంటే తెలుపు లేదా చక్కదనం, “0” అనేది బహువచన సూచకంఆవిధంగా చక్కనివారుతెల్లనివారు అనే అర్ధంలో తెలింగతెలుంగ అనే పదాలు ఉద్భవించాయని మరో వాదనతమిళనాడులోనూకేరళంలోనూ ఇప్పటికీతెలుగును “తెలుంగు” అనే పిలవడం మనం గమనించవచ్చుభాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడిందిక్రీ.పూమొదటిశకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన “గాధాసప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయితెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదేప్రాచీనమైనదితెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.ఏడవ శతాబ్దానికి చెందినదితెలుగు భాష చరిత్ర క్రీ.పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది.
తెలుగు లిపి
తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించిందిఅశోకుని మౌర్య సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారుదక్షిణ భారత భాషలన్నీ మూలద్రావిడ భాష నుండిఉద్భవించినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచే పుట్టాయిమౌర్యుల బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్తూపంలోని శాసనాల్లో లభించాయి భట్టిప్రోలు లిపి నుంచే దక్షిణ భారతదేశలిపులన్నీ
పరిణామం చెందాయిచారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులుచాళుక్యులురాష్ట్రకూటులు తెలుగుకన్నడ దేశాలను కలిపి పాలించడం వల్ల తెలుగుకన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామం చెందిందిక్రీ.ఐదో శతాబ్దం నాటికి భట్టిప్రోలు లిపి నుంచి పాత తెలుగు లిపి ఆవిర్భవించిందని పరిశోధకుల అంచనాప్రాచీన తెలుగు లిపిలో  మొదలైన మహాప్రాణ అక్షరాలు లేవనీ శబ్దాలు ఇండో-ఆర్యన్ భాషల ప్రజలు మాత్రం విరివిగావాడేవారనీద్రావిడ భాషల ప్రజలు  శబ్దాలను సాధారణ వ్యవహారిక భాషలో అసలు వాడేవారు కాదనీ శాస్త్రవేత్తల అభిప్రాయంఇప్పటికీ మన పల్లెల్లో  మహాప్రాణ అక్షరాలను చాలామంది రోజువారీ పలుకుబడి భాషలోవాడకపోవడం మనం గమనించవచ్చునన్నయ కాలంలో సంస్కృత సాహిత్యం విరివిగా తెలుగులోకి అనువాదం
అయినప్పుడు సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో రాయడం కోసం ప్రత్యేకంగా తెలుగు లిపిలో అక్షరాలను రూపొందించారు.
తెలుగు అక్షరాలు (37)
           సున్నా
                       
సంస్కృత శబ్దాలను తెలుగులో రాయడం కోసం రూపొందించిన అక్షరాలు (19)
    అః (విసర్గ)
           క్ష రుత్వంరుత్వం దీర్ఘం
తెలుగులోని మాండలికాలు
మండలం అంటే ప్రాంతంఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారుమాండలిక భాషలన్నీ ప్రధానభాషలోని వివిధ వ్యవహారికాలు మాత్రమేఅన్ని మాండలికాలూ కలిపితేనే ప్రధాన భాషఅవుతుందిప్రతి భాషకీ మాండలిక భేదాలున్నట్టుగానేతెలుగుకీ ఉన్నాయిభౌగోళిక పరిస్థితులను బట్టీపాలకుల భాషను బట్టీకులమతాలను బట్టీవృత్తిని బట్టీ మాండలికాలు ఏర్పడతాయిఉదాహరణకి తెలంగాణ తెలుగుపైమొదట తమిళకన్నడ భాషల ప్రభావమూ తరవాత ఉర్దూ ప్రభావమూ పడటం వల్ల ప్రత్యేకత సంతరించుకుందిభౌగోళిక,
చారిత్రక కారణాల రీత్యా రాయలసీమ తెలుగుపై తమిళకన్నడ భాషల ప్రభావం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అదో భిన్నమైన ప్రత్యేకతను సంతరించుకున్నదికోస్తాంధ్ర తెలుగుపై సంస్కృతంఇంగ్లీషు ప్రభావంఎక్కువగా ఉండటం వల్ల అదో ప్రత్యేకతను సంతరించుకున్నదిజిల్లాలను బట్టి కూడా వేరువేరు మాండలికాలు ఉన్నప్పటికీ తెలుగులో ప్రధానమైన మాండలిక భాషలు నాలుగున్నాయి.
1) రాయలసీమ భాషచిత్తూరుఅనంతపురంకర్నూలుకడపనెల్లూరు జిల్లాల భాష
2) తెలంగాణ భాషతెలంగాణ పది జిల్లాల ప్రాంతపు భాష
3) తీరాంధ్ర/కోస్తాంధ్ర భాషకృష్ణాగుంటూరుగోదావరి జిల్లాల భాష
4) కళింగాంధ్ర/ఉత్తరాంధ్ర భాష: విశాఖపట్నంవిజయనగరంశ్రీకాకుళం జిల్లాల భాష
తెలుగు సాహిత్యం
నన్నయ పదకొండో శతాబ్దంలో రచించిన మహాభారతం తెలుగులో ఆదికావ్యమనీనన్నయ ఆదికవి అనీ చెప్పబడుతున్నదిఅంతకు ముందు సాహిత్యం అసలే లేకుండాఉన్నట్టుండి ఇంత అద్భుతమైనపరిపక్వమైన కావ్యంరచించడం అసాధ్యం కాబట్టినన్నయకు ముందే మరింత తెలుగు సాహిత్యం ఉండవచ్చని సాహిత్యకారుల అభిప్రాయంపదహారో శతాబ్దంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు వైభవంగా వెలిగిందిఎంతో
సాహిత్యం సంస్కృతం నుంచి తెలుగుకన్నడ భాషల్లోకి అనువాదం అయ్యిందిఈకాలంలో వివిధ సాహితీప్రక్రియల్లో వెల్లువలా సృష్టించబడ్డ ఎంతో సాహిత్యం సాహిత్యాభిమానులవిద్యావంతుల అభిమానాన్నిచూరగొనగలిగినప్పటికీసంస్కృతభాష ప్రభావం కారణంగా చాలామటుకు గ్రాంథిక భాషలో ఉండడం వల్ల ప్రజాబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారం పొందలేకపోయాయిపల్లె ప్రజలకునిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థంఅయ్యే విధంగా వాడుకభాషలో సరళమైన రీతిలో వెలువడ్డ వేమన పద్యాలుబ్రహ్మంగారి సాహిత్యమూఅన్నమయ్యకంచెర్ల గోపన్న రాసిన కీర్తనలు ఇప్పటికీ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయిబిరుదునిచ్చి 5000 వరాహాలుబహుమానంగా అందజేసేవారుప్రతి సంవత్సరం తెనాలి రామలింగడే విజేతగా నిలిచి 5000 వరాహాలు ఎగరేసుకు పోయేవాడుఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్ధానకవులుఅధికారులు అతని వద్దపనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు కుర్రాడు అలాగే చేశాడుపోటీ అయిపోయిన తర్వాత రామలింగడు సభకు చేరుకున్నాడు. ;ఇదేమిటి రామలింగానీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావుఅని అడిగాడు కృష్ణదేవరాయలు. ;ప్రభూనాకు వంద వరహాలు అవసరమయ్యాయివాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టిందిఅని జవాబిచ్చాడు రామలింగడు. ;నువ్వు పోటీలో పాల్గొని ఉంటే 5000 వరహాలు సంపాదించేవాడివి కదావంద వరహాలు కోసం 5000 వరహాలు కాదనుకున్నావుఅన్నాడు మహారాజు. ;ప్రభూనేనొక పెద్ద మూర్ఖుడినిఅన్నాడు రామలింగడుబదులుగా మహారాజు;నువ్వు అత్యంత మూర్ఖుడివినీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదుఅన్నాడు. ;అంటే  పోటీలో విజేతను నేనే అన్నమాట!; అని ఎగిరి గంతేశాడు రామలింగడుఅప్పటికి గాని రాజుగారికి తను నోరుజారానని అర్ధంకాలేదుకాని రామలింగడి వంటి చతురుడికి  బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడుమరోసారి రామలిండే అందరికన్నా తెలివైనమూర్ఖుడని రాయలవారి ఆస్ధానంలో నిరూపితమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!