*తుంగభద్ర పుష్కరాలు:2020**
కర్ణాటక ఎగువ భాగాన తుంగ, భద్ర నదుల సంగమమే "తుంగభద్ర" నది. 2008లో ఈ నదికి పుష్కరాలు వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ నెల మార్చి 30 నుండి ఏప్రిల్లో 10 వరకు (12రోజులు)పుష్కరాలు జరుగునున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవడంతో తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. నదిలోనూ నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహం కొనసాగడం శుభపరిణామమేనని పండితులు చెబుతున్నారు.
*తుంగభద్ర పుష్కర ప్రదేశాలు*
అలంపూర్(జోగులంబా దేవి)
కర్నూలు బ్రిడ్జి NH-44(near పుల్లూరు)
మంత్రాలయం(రాఘవేంద్రస్వామి)
వేణిసోంపూర్ (వేణుగోపాల స్వామి,near ఐజ)
పులికల్(near ఐజ)
రాజోలి
నాగులదిన్నె(near మంత్రాలయం)
హంపి(కర్ణాటక)
:సేకరణ:
శ్యామ్ ప్రసాద్