సర్వేపల్లి రాధాకృష్ణన్‌

సర్వేపల్లి రాధాకృష్ణన్‌

SHYAMPRASAD +91 8099099083
0
సర్వేపల్లి రాధాకృష్ణన్‌

1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యపాశ్చాత్వ తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన ఛలోక్తులు, హాస్యం అందరినీ కట్టి పడేసేవి.
ఆయన చేసిన ఆణిముత్యాల వంటి రచనలు

The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు, వాటి ఉపయోగము ఒక తలంపు) (1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము) (1918).
The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి) (1920).
Indian Philosophy (భారతీయ తత్వము) (2 సంపుటాలు) (1923, 1927).
The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము) (1926).
The Religion We Need (మనకు కావలిసిన మతము) (1928).
Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు) (1929).
An Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము) (1932).
East and West in Religion (ప్రాక్‌ పశ్చిమాలలో మతము) (1933).
Freedom and Culture (స్వాతంత్ర్యం, సంస్కృతి) (1936).
The Heart of Hindusthan (భారతీయ హృదయము) (1936).
My Search for Truth (Autobiography) (నా సత్యశోధన (ఆత్మకథ)) (1937).
Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు) (1938).
Eastern Religions and Western Thought (తూర్పు మతాలు, పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
Mahatma Gandhi (మహాత్మా గాంధీ) (1939).
India and China (భారత దేశము, చైనా) (1944).
Education, Politics and War (విద్య, రాజకీయం, యుద్ధము) (1944).
Is this Peace (ఇది శాంతేనా) (1945).
The Religion and Society (మతము, సంఘము) (1947).
The Bhagwadgita (భగవధ్గీత) (1948).
Great Indians (భారతీయ మహానీయులు) (1949).
East and West: Some Reflections (తూర్పు, పడమర: కొన్ని చింతనలు) (1955).
Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము

పలుమార్లు నోబెల్ బహుమతికి నామినేట్
సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.

ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించింది.
1954 లోబ్రిటిష్ రాయల్ గౌరవ సభ్యత్వం ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని1975లో 'టెంపుల్ టన్' బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్ గారు, డా. కె. యం మున్షీ గారితో కలిసి ఆధనంతో భారతీయ విద్యా భవన్ స్థాపించారు.మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల గౌరవాలను అందుకున్నారు. డా. రాధా కృష్ణన్ .1967 లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత చివరిరోజు వరకు మద్రాసులోని తమ భవనంలో, తాత్విక చింతన చేస్తూ 17.4.1975న పరమ పదించారు

🙏🙏ఆయనకు ప్రగాఢ నివాళులు🙏🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!